E-Paper
Advertisement

Mumbai: ముంబై లో 20 మంది పిల్లల కిడ్నాప్‌!

Mumbai: ముంబై లో 20 మంది పిల్లల కిడ్నాప్‌!
Advertisement

Mumbai: ముంబైలో కలకలం రేపిన కిడ్నాపర్ ని కాల్చారు పోలీసులు. ముంబైలోని పవయా ప్రాంతంలోని ఆర్ ఏ యాక్టింగ్ స్టూడియోలో పని చేసే రోహిత్ ఆర్య గత నాలుగైదు రోజులుగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 15 ఏళ్ల వయసుగల పిల్లలు వంద మంది ఆడిషన్స్ కోసం స్టూడియోకి వచ్చారు. వీరిలో 80 మంది వరకూ చిన్నారులను బయటకు పంపించిన రోహిత్ మరో 20 మందిని మాత్రం స్టూడియో నుంచి వెళ్లకుండా అక్కడే బంధించాడు. దీంతో భయాందోళనలకు గురైన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం అరిచారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి.. చిన్నారులను రక్షించారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఇంతలో జరిగిన ఘర్షణలో భాగంగా.. పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే అతడ్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×