E-Paper
Advertisement

Teacher Attack: విద్యార్థి దవడ విరిగేలా కొట్టిన కాలేజ్ సిబ్బంది..

Teacher Attack: విద్యార్థి దవడ విరిగేలా కొట్టిన కాలేజ్ సిబ్బంది..
Advertisement

Hyderabad: కాలేజ్‌లో గొడవ పడుతున్న ఇద్దరు విద్యార్థులకు సర్దిచెప్పడానికి బదులు.. ఓ ఉద్యోగి వారిని చితకబాదాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థి దవడ పగిలింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్‌ గడ్డి అన్నారం బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. విద్యార్థుల గొడవ ఆపడానికి వెళ్లిన ఫ్లోర్ ఇంచార్జ్ సతీష్.. కోపంతో ఓ విద్యార్థిని గట్టిగా కొట్టాడు. దీంతో అతడి దవడ విరిగింది. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. దవడ విరగడం వల్ల ఆ విద్యార్థి కొద్ది రోజులపాటు ఆహారం తీసుకోలేడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×