E-Paper
Advertisement

Nizamabad Lady Robbery: డూప్లికేట్ తాళం చేయించి.. ఫ్రెండ్ ఇంట్లో భారీ చోరీ

Nizamabad Lady Robbery: డూప్లికేట్ తాళం చేయించి.. ఫ్రెండ్ ఇంట్లో భారీ చోరీ
Advertisement

Nizamabad Lady Robbery:  నిజామాబాద్‌లో స్నేహితురాలిగా నమ్మించి భారీ దొంగతనం చేసింది కిలాడీ లేడీ. కుమార్‌ గల్లీలోని విషన్ ఇంటి సెల్లార్‌లో ఉన్న బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్న గాయిత్రి అలియాస్ గౌతమి.. ఇంటి వారితో సన్నిహితంగా మెలిగి, అవకాశాన్ని చూసి ఇంటి తాళానికి డూప్లికేట్ తయారు చేసింది. విషన్ ఇంట్లో పలు మార్లు డబ్బులు కనిపించకపోవడంతో ఇంటి యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గమనించిన గాయత్రి, డూప్లికేట్ తాళం సహాయంతో లోపలికి వెళ్లి 18 తులాల బంగారం, 1,250 గ్రాముల వెండి, ఇంకా కొంత నగదు చోరీ చేసింది. ఈ మొత్తం దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో బాధితుడు ఫిర్యాదు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ రికార్డును పరిశీలించి కేసు నమోదు చేసి గాయిత్రిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి శైలిలో విచారణ చేపట్టగా ఆమె నేరాన్ని ఒప్పుకుంది.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×