E-Paper
Advertisement

Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్

Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్
Advertisement

Panchayat Elections: పంచాయతీ ఎన్నిక.. ఓ కుటుంబం మధ్య చిచ్చురేపింది. మెదక్ జిల్లా శంషారెడ్డిపల్లిలో ఘటన వెలుగులోకి వచ్చింది. శంషారెడ్డిపల్లి గ్రామం ఎస్టీ రిజర్వ్ కావడంతో, తొలుత తండ్రి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా చివరి క్షణంలో నామినేషన్ వేయడానికి గణేష్ కొడుకు వినోద్ సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు చెప్పారు. సర్దిచెబుతున్నా వినకుండా MPDO ఆఫీసుకు చేరుకున్నాడు వినోద్. అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట.. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేదనతో వినోద్ నామినేషన్ పత్రాలు చింపేసి వెళ్లిపోయాడు. అయితే అక్కడున్న పోలీసులు మాత్రం నామినేషన్ వేయడానికి వచ్చిన వినోద్‌ను అడ్డుకున్నా చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు.

Advertisement

 

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×