E-Paper
Advertisement

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Suryapet: మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి.. అభం శుభం తెలియని తన కన్న బిడ్డను నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కొత్తపల్లి లో చోటుచేసుకుంది.కొత్తపల్లికి చెందిన వెంకటేష్‌తో నాగమణికి వివాహం జరిగింది. కొంతకాలం వాళ్ల సంసారం బాగానే సాగింది.వాళ్లకి భవిజ్ఙ(11నెలల) కుమార్తె ఉంది. వెంకటేష్ ఓ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భవిజ్ఞ భయంతో ఏడ్వడం మెుదలుపెట్టింది. చుట్టు ప్రక్కలవారు వింటారని వెంకటేష్ భవిజ్ఙ నోరు మూశాడు.చిన్నపిల్ల ఊపిరి ఆడదు అంటూ తల్లి తన బిడ్డను విడిపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నాగమణిని పక్కకు తోసి ఆ చిన్న పిల్ల కాలు పట్టుకొని తలను నేలకేసి కొట్టాడు. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×