E-Paper
Advertisement

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి
Advertisement

Suryapet: మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి.. అభం శుభం తెలియని తన కన్న బిడ్డను నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కొత్తపల్లి లో చోటుచేసుకుంది.కొత్తపల్లికి చెందిన వెంకటేష్‌తో నాగమణికి వివాహం జరిగింది. కొంతకాలం వాళ్ల సంసారం బాగానే సాగింది.వాళ్లకి భవిజ్ఙ(11నెలల) కుమార్తె ఉంది. వెంకటేష్ ఓ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భవిజ్ఞ భయంతో ఏడ్వడం మెుదలుపెట్టింది. చుట్టు ప్రక్కలవారు వింటారని వెంకటేష్ భవిజ్ఙ నోరు మూశాడు.చిన్నపిల్ల ఊపిరి ఆడదు అంటూ తల్లి తన బిడ్డను విడిపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నాగమణిని పక్కకు తోసి ఆ చిన్న పిల్ల కాలు పట్టుకొని తలను నేలకేసి కొట్టాడు. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×