E-Paper
Advertisement

Tadepalli: తాడేపల్లి KLUలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ సూసైడ్

Tadepalli: తాడేపల్లి KLUలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ సూసైడ్
Advertisement

Tadepalli: గుంటూరు జిల్లా తాడేపటల్లిలో విషాదం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి మృతికి యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణిపాల్ ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు తాడేపల్లి పోలీసులు. యూనివర్సిటీ వద్దకు విద్యార్థి సంఘాలు చేరుకుని ఆందోళన చేపడుతున్నారు.

Advertisement

 

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×