E-Paper
Advertisement

Tadepalli: తాడేపల్లి KLUలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ సూసైడ్

Tadepalli: తాడేపల్లి KLUలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ సూసైడ్
Advertisement

Tadepalli: గుంటూరు జిల్లా తాడేపటల్లిలో విషాదం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి మృతికి యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణిపాల్ ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు తాడేపల్లి పోలీసులు. యూనివర్సిటీ వద్దకు విద్యార్థి సంఘాలు చేరుకుని ఆందోళన చేపడుతున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×