E-Paper
Advertisement

తనిఖీ చేస్తే మిల్లింగ్ ఆపేస్తాం.. మిల్లర్లు రివర్స్ ఎటాక్..!

తనిఖీ చేస్తే మిల్లింగ్ ఆపేస్తాం.. మిల్లర్లు రివర్స్ ఎటాక్..!
Advertisement

CMR Row: ప్రభుత్వ ధాన్యం.. ప్రభుత్వ లెక్క.. మరి మిల్లర్ల మాటే ఫైనలా? తెలంగాణలో CMR వ్యవహారం మరోసారి హీట్ పెంచుతోంది. తనిఖీలను వ్యతిరేకిస్తున్న మిల్లర్లు.. మిల్లింగ్ నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. 67 శాతం బియ్యం ఇవ్వడం సాధ్యం కాదంటున్నారన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే మరోవైపు అధికారులు చేపట్టిన తనిఖీల్లో తీవ్ర అక్రమాలు బయటపడుతున్నాయ్. 89 మిల్లుల్లో 3.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయ్. దీని విలువ 927 కోట్లకు పైగానే. 28 క్రిమినల్ కేసులు నమోదు చేసి.. 700 కోట్లకు పైగా రికవరీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనిఖీలనే ఆపాలంటూ ఒత్తిడి చేయడం కీ డిబేట్ గా మారింది. నిజంగా మిల్లింగ్‌లో సాంకేతిక సమస్యలుంటే ప్రభుత్వం ముందు పెట్టొచ్చు. కానీ ఇలాంటి టైంలో మిల్లింగ్ బంద్ హెచ్చరికలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నమా?

Advertisement

 

Tags

Related News

స్థానిక ఎన్నికలపై జగన్ మరో కొత్త స్కెచ్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి.. షర్మిలకు కొత్త ట్విస్ట్?

సర్పంచ్ VS ఉప సర్పంచ్.. చెక్ పవర్ వార్..!

స్పీకర్‌పై వ్యాఖ్యలు.. రాజకీయాల్లో కొత్త వివాదం..!

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ప్లాన్ ఇదే!

ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్.. కఠిన రూల్స్ రావాల్సిందేనా..?

కంట్రోల్.. తాతా మధు!

Big Stories

Advertisement
×