E-Paper
Advertisement

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..
Advertisement

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్.. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిగా మార్చాడు. అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించాడు. వైద్యం విఫలమవడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో యువతిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఈ విషయం తెలిసిన ఆర్ఎంపి డాక్టర్ పద్మజ, మధుసూదన్ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలు షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

Big Stories

Advertisement
×