E-Paper
Advertisement

రేవంత్ సర్కార్ ఫార్ములా మహారాష్ట్రను ఒప్పిస్తుందా?

రేవంత్ సర్కార్ ఫార్ములా మహారాష్ట్రను ఒప్పిస్తుందా?
Advertisement

Tummidihatti Project: అక్కడ.. ఇక్కడ ప్రభుత్వాలు మారినా.. తుమ్మిడిహట్టికి మోక్షం రావడంలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వరుస లేఖలు.. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా అదేపనిగా చేసిన రిక్వెస్ట్‌లు ఇరు రాష్ట్రాల అధికారులను ఒకే టేబుల్‌పైకి తీసుకురాబోతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలను కేంద్ర జలశక్తి శాఖ చర్చలకు ఆహ్వానించింది. సెప్టెంబర్ 1న జరిగే CWC సమావేశం సానుకూలంగా ముగిస్తే, ఉత్తర తెలంగాణ సాగునీటి కల నెరవేరడానికి కీలక ద్వారాలు తెరుచుకున్నట్లే. కానీ మహారాష్ట్రను ఒప్పించడం ఇప్పుడు అతిపెద్ద టాస్క్. గతంలో తెలంగాణ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ ప్రతిపాదించగా, మహారాష్ట్ర 148 మీటర్లకే అంగీకరించింది. కానీ ఆ ఎత్తుతో నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తెలంగాణ చెబుతోంది. పంపులపై ఆధారపడితే విద్యుత్‌ భారం పెరుగుతుందని వాదిస్తోంది.

Tags

Related News

కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్ వారసత్వంపై కొత్త రచ్చ

వెలిగొండ ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వార్

కొండగట్టు కొట్లాట పొన్నంపై పవన్ వార్!

క్షుద్రపూజల రచ్చ.. కవిత రాజకీయ వ్యూహమేంటి?

బీజేపీ పై జెన్‌జీ ఎఫెక్ట్.. మోడీ ప్లాన్ ఏంటి?

తెలంగాణలో అవినీతి తిమింగలాల దుమ్ము దులుపుతున్న ఏసీబీ

గులాబీలో సిట్టింగ్ గుబులు!

Big Stories

Advertisement
×