E-Paper
Advertisement

వెలిగొండ ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వార్

వెలిగొండ ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వార్
Advertisement

Kondagattu: ప్రభుత్వాలు మారినంతా ఈజీగా ప్రాజెక్ట్‌లు పూర్తికావు.. ఒకరి హయాంలో పునాదులు పడితే.. మరొకరి హయాంలో రిబ్బన్ కట్ జరగొచ్చు. కానీ ఇక్కడే క్రెడిట్ వార్ ఎంటరై.. పొలిటికల్ హీట్‌ పెంచుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్ ను కొబ్బరికాయ కొట్టి మేమే ప్రారంభించామని వైసీపీ అంటుంటే.. పనులు పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టేది తామే అంటూ టీడీపీ అంటోంది.

టీడీపీ వాదన..

Advertisement

ఈ ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్లిందని.. 2024 ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేశామని వైసీపీ చెబుతోంది. టీడీపీ వాదన మాత్రం మరోలా ఉంది. 30 ఏళ్లుగా సాగుతున్న ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని టీడీపీ నేతల చెబుతున్నారు. పొలిటికల్ క్రెడిట్ పక్కన పెడితే, ఫ్లోరైడ్ రహిత నీటి కోసం దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభించబోతోంది. తడారిన బీళ్లకు.. గొంతెండిన ఊళ్లకు.. కృష్ణమ్మ నీళ్లు వస్తున్నాయ్‌.

Tags

Related News

కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్ వారసత్వంపై కొత్త రచ్చ

కొండగట్టు కొట్లాట పొన్నంపై పవన్ వార్!

రేవంత్ సర్కార్ ఫార్ములా మహారాష్ట్రను ఒప్పిస్తుందా?

క్షుద్రపూజల రచ్చ.. కవిత రాజకీయ వ్యూహమేంటి?

బీజేపీ పై జెన్‌జీ ఎఫెక్ట్.. మోడీ ప్లాన్ ఏంటి?

తెలంగాణలో అవినీతి తిమింగలాల దుమ్ము దులుపుతున్న ఏసీబీ

గులాబీలో సిట్టింగ్ గుబులు!

Big Stories

Advertisement
×