E-Paper
Advertisement

Shocking Murder: వీడు భర్త కాదు..రాక్షసుడు.. కట్నం కోసం భార్యను ఎలా చంపాడంటే!

Shocking Murder: వీడు భర్త కాదు..రాక్షసుడు.. కట్నం కోసం భార్యను ఎలా చంపాడంటే!

Shocking Murder: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన దంపతులు పరమేశ్, అనూష. గత కొంతకాలంగా ప్రేమించుకున్న తర్వాత వీళ్లిద్దరూ 9 నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. కానీ..  ఆ తర్వాతే అనూషకు తన భర్త నిజస్వరూపం కన్పించడం ప్రారంభమైంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న పరమేష్‌.. కొన్ని రోజుల తర్వాత నుంచి అనూషను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. పరమేష్ పెట్టే టార్చర్‌తో గొంతు కలిపారు అతడి తల్లీతండ్రి లాలమ్మ, మొగులప్ప. పరమేష్‌తోపాటు వీళ్లు కూడా అనూషను వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పరమేష్‌.. అనూషను కొట్టేవాడని స్థానికులు సైతం చెబుతున్నారు.

తాాజాగా ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటపడింది. ఈ వీడియోలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు చూస్తే ఆ కిరాతకుడు ఎంత దారుణంగా తన భార్యను కొట్టి చంపింది ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. చేతికి అందిన పెద్ద కర్రను తీసుకొని అతడు తన భార్యను కొట్టిన తీరు చూసిన వాళ్లను కంట తడిపెట్టిస్తోంది.

 

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×