E-Paper
Advertisement

AP Weather Update: వామ్మో ఎండలు.. ఏపీలో ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక

AP Weather Update: వామ్మో ఎండలు.. ఏపీలో ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక
Advertisement

AP Heat Wave Weather Today: ఏపీలో ఎండలు, వేడి గాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ప్రకటించింది. ఇక గతవారం నుంచి 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజులు తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. బయటకు రాకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రేపు శ్రీకాకుళం జిల్లాలోని 17 మండలాలు, విజయనగరంలోని 21 మండలాలు, పార్వతీపురంమన్యం 12 మండలాలు, అల్లూరి 6, ఏలూరు1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.. మరోవైపు పలు మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: పొన్నవోలు టాలెంట్ అదే, జగన్ మాస్టర్ ప్లాన్, హామీల మాటేంటి?

శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తిరుపతి, వైఎస్సార్ జిల్లా, విజయనగరం, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, పల్నాడు, ఏలూరు, అన్నమయ్య జిల్లా ఇలా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని.. వృద్దులు, గర్భిణీలు స్త్రీలు, బాలింతలు, వేసవి సెలవులు కావడంతో చిన్న పిల్లలను బయటకు పోనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS , ఇంట్లో తయారుచేసిన లస్సీ, పండ్ల రసాలు, లెమన్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మొదలైనవి త్రాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×