BigTV English
Advertisement

Andhra Pradesh : ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.. అమరజీవికి సీఎం జగన్ నివాళి..

Andhra Pradesh : ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.. అమరజీవికి సీఎం జగన్ నివాళి..

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవత­రణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యా­లయంలో సీఎం వైఎస్ జగన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేశారు. అమరజీవికి నివాళులు అర్పించారు.


మరోవైపు ఏపీవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏపీలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతకుముందు 5 ఏళ్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం జూన్ 2న నవ నిర్మాణ దీక్ష నిర్వహించింది.


Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×