E-Paper
Advertisement

టీడీపీ ఎమ్మెల్యే కారును.. బలంగా ఢీకొట్టిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!

టీడీపీ ఎమ్మెల్యే కారును.. బలంగా ఢీకొట్టిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!
Advertisement

Car Accident: ఆంధ్రప్రదేశ్ లో పెను ప్రమాదం తప్పింది. టీడీపీకి చెందిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కారుకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన పెడన వెళ్తుండగా.. గంగూరు వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఉయ్యూరు డిపోకి చెందిన ఈ బస్సు ఢీకొనడంతో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లిపోయారు.

Also Read: Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!

Tags

Related News

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు!

మేము చేసిన పనుల క్రెడిట్ కొట్టేయడంలో జగన్ మహా సిద్ధహస్తుడు: నారా లోకేష్

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!

నగరానికి వచ్చేవారికి విజయవాడలో ఆపన్న హస్తం.. ఉచితంగా వసతి ఆపై ఫుడ్ కూడా

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్.. మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు మంజూరు

ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×