E-Paper
Advertisement

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు!

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు!
Advertisement

Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీనా హైదరాబాద్ కు తలరించారు. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన గుండెకు స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న అంబటి ఆస్పత్రిలో చేరడంపై పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.

Also Read: ‘విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రామచందర్ రావు ఫైర్!

Advertisement

ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే.. ఆయన వైసీపీలో ప్రధాన కాపు నేతగా ఉన్నారు. 2019లో సత్తెనపల్లి నుంచి ఎంఎల్ఏగా గెలిచి.. గత వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024లో వైసీపీ ఓడిపోగా.. అంబటి సైతం తన నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీ తరపున తన బలమైన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తూటాల్లాంటి మాటలతో టీడీపీ, జనసేన పార్టీపై విరుచుకుపడుతున్నారు.

Also Read: రోబో వ్యాక్యూమ్‌తో భార్య ఎఫైర్ బట్టబయలు.. రూ.15 లక్షలు గెలిచి.. చివరికి జైలు పాలైన భర్త!

Tags

Related News

మేము చేసిన పనుల క్రెడిట్ కొట్టేయడంలో జగన్ మహా సిద్ధహస్తుడు: నారా లోకేష్

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!

నగరానికి వచ్చేవారికి విజయవాడలో ఆపన్న హస్తం.. ఉచితంగా వసతి ఆపై ఫుడ్ కూడా

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్.. మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు మంజూరు

ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×