E-Paper
Advertisement

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరండాలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రహరీ లేకపోవడంతో మందుబాబులు, జూదరులు తిష్ట వేసి ప్రాంగణాన్ని అపరిశుభ్రం చేస్తున్నారు. కళాశాలలో చదువుకోడానికి వస్తున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న కళాశాల మహిళా విద్యార్థులు
ఇచ్చాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఇచ్చాపురం పట్టణానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అంతేకాకుండా కళాశాల చుట్టూ ప్రహరీగోడ లేదు. అలాగే మధ్య మార్గంలో కుసవేటు దూరంలో మద్యం దుకాణం వుండటంతో రాత్రి పూట మందుబాబులకు అడ్డాగా మారింది. దీంతో ఉదయం కళాశాలకు వచ్చే విద్యార్థినిలకు తీవ్ర అసౌకర్యంగా ఉందదని వాపోయారు.

Advertisement

Also Read: నేడు అసెంబ్లీలో కీలక ఘట్టం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక చర్చ

ఇచ్చాపురం ప్రభుత్వ కాలేజ్‌లో అధిక శాతం మహిళా విద్యార్ధినీలు..
ఈ కళాశాలలో 350మందికి పైగా విద్యార్థులు వున్న కళాశాలలో అధికశాతం అమ్మాయిలే ఉన్నారు. ప్రతిరోజు కళాశాల ప్రాంగణంలో ఇలా మందుసీసాలతో తాము ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపారు. కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీగోడ కట్టి, మందుబాబుల నుండి కళాశాల ప్రాముఖ్యతను కాపాడాలని వారు అన్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×