E-Paper
Advertisement

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరండాలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రహరీ లేకపోవడంతో మందుబాబులు, జూదరులు తిష్ట వేసి ప్రాంగణాన్ని అపరిశుభ్రం చేస్తున్నారు. కళాశాలలో చదువుకోడానికి వస్తున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న కళాశాల మహిళా విద్యార్థులు
ఇచ్చాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఇచ్చాపురం పట్టణానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అంతేకాకుండా కళాశాల చుట్టూ ప్రహరీగోడ లేదు. అలాగే మధ్య మార్గంలో కుసవేటు దూరంలో మద్యం దుకాణం వుండటంతో రాత్రి పూట మందుబాబులకు అడ్డాగా మారింది. దీంతో ఉదయం కళాశాలకు వచ్చే విద్యార్థినిలకు తీవ్ర అసౌకర్యంగా ఉందదని వాపోయారు.

Advertisement

Also Read: నేడు అసెంబ్లీలో కీలక ఘట్టం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక చర్చ

ఇచ్చాపురం ప్రభుత్వ కాలేజ్‌లో అధిక శాతం మహిళా విద్యార్ధినీలు..
ఈ కళాశాలలో 350మందికి పైగా విద్యార్థులు వున్న కళాశాలలో అధికశాతం అమ్మాయిలే ఉన్నారు. ప్రతిరోజు కళాశాల ప్రాంగణంలో ఇలా మందుసీసాలతో తాము ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపారు. కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీగోడ కట్టి, మందుబాబుల నుండి కళాశాల ప్రాముఖ్యతను కాపాడాలని వారు అన్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×