E-Paper
Advertisement

Exit Polls: ఏపీలో కూటమిదే అధికారం.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఇవే..

Exit Polls: ఏపీలో కూటమిదే అధికారం.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఇవే..
Advertisement

Ap Elections 2024 Exit Polls: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ నేడు ముగియడంతో శనివారం సాయంత్రం పలు సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.

ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో పలు సర్వే సంస్థలు ఏపీలో అధికారం కూటమిదేని స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏపీలో అధికారం కూటమిదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 106-119 సీట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ తేల్చి చెప్పింది. ఇక అధికార వైసీపీకి 56-69 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది బిగ్ టీవీ.

Advertisement

ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 17-18 ఎన్డీయే కూటమి గెలుస్తుందని.. వైసీపీ కేవలం 7 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకోనుందని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

  • కేకే సర్వేస్
    టీడీపీ 133
    వైసీపీ 14
    జనసేన 21
    బీజేపీ 7
  • పీపుల్స్ పల్స్
    టీడీపీ 95-110
    వైసీపీ 45-60
    జనసేన 14-20
    బీజేపీ 2-5
  • చాణక్య స్ట్రాటజీస్
    టీడీపీ+ 114-125
    వైసీపీ 39-49
    ఇతరులు 0-1
  • పయనీర్
    టీడీపీ+ 144
    వైసీపీ 31
    ఇతరులు 0

ఏపీ లోక్ సభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్

  • పయనీర్
    టీడీపీ కూటమి: 20+
    వైసీపీ: 5
  • ఇండియా న్యూస్
    టీడీపీ కూటమి: 18+
    వైసీపీ: 7
  • చాణక్య స్ట్రాటజీస్
    టీడీపీ కూటమి: 17-18
    వైసీపీ: 6-7
  • రైజ్
    టీడీపీ కూటమి: 17-20
    వైసీపీ: 7-10
  • ఇండియా టీవీ
    టీడీపీ: 13-15
    వైసీపీ: 3-5
    జనసన: 2
    బీజేపీ: 4-6

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×