E-Paper
Advertisement

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Elections(Political news in AP): ఏపీలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఏపీ అధికార కూటమి ఖరారు చేసింది. ఈ ఇరువురు నేతలు మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు కూటమి తెలిపింది.

కాగా, హరిప్రసాద్ పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు పలు మీడియా సంస్థలలో పని చేసిన అనుభవం ఉంది.

Also Read: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

ఇటు సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ రామచంద్రయ్య పని చేశారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, 2023 డిసెంబర్ లో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×