BigTV English

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Elections(Political news in AP): ఏపీలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఏపీ అధికార కూటమి ఖరారు చేసింది. ఈ ఇరువురు నేతలు మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు కూటమి తెలిపింది.


కాగా, హరిప్రసాద్ పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు పలు మీడియా సంస్థలలో పని చేసిన అనుభవం ఉంది.

Also Read: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్


ఇటు సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ రామచంద్రయ్య పని చేశారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, 2023 డిసెంబర్ లో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Tags

Related News

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Big Stories

×