BigTV English

APPSC: 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

APPSC: 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?
APPSC latest notification

APPSC latest notification(Andhra news today):

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌‌లోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్(DL Posts) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో 50 ఖాళీలను జతచేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.


ఖాళీల వివరాలు:

డిగ్రీ లెక్చరర్: 290 పోస్టులు


సబ్జెక్టుల వారీగా:

బయోటెక్నాలజీ- 04

బోటనీ- 20

కెమిస్ట్రీ- 23

కామర్స్‌- 40

కంప్యూటర్ అప్లికేషన్స్- 49

కంప్యూటర్ సైన్స్- 48

ఎకనామిక్స్‌- 15

ఇంగ్లిష్- 05

హిస్టరీ- 15

మ్యాథమెటిక్స్‌- 25

మైక్రోబయాలజీ- 04

పొలిటికల్‌ సైన్స్‌- 15

తెలుగు- 07

జువాలజీ- 20

జోన్ వారీ ఖాళీలు: జోన్ 1- 68, జోన్ 2- 95, జోన్ 3- 50, జోన్ 4- 77 ఖాళీలున్నాయి.

విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 24/01/2024

ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ: 13/02/2024 (11:59 PM).

రాత పరీక్ష: ఏప్రిల్/ మే, 2024.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Related News

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Payyavula Vs Botsa: మండలిలో పీఆర్సీ రచ్చ.. వాకౌట్ చేసిన వైసీపీ, మంత్రి పయ్యావుల ఏమన్నారు?

Big Stories

×