BigTV English
Advertisement

Machilipatnam: టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై వైసీపీ నేతల దాడి

Machilipatnam: టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై వైసీపీ నేతల దాడి

Attack on TDP Polling Agent: ఎన్నికల వేళ ఆంధ్రలో విభేదాలు భగ్గుమన్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవనుండగా అధికార, ప్రతిపక్షాలు తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ టీడీపీ వైసీపీ సిబ్బందికి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.


తాజాగా మచిలీపట్నంలో సర్కారుతోటలోని 46వ పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి పోలింగ్ ఏజెంట్‌గా సంతకం చేయడానికి వెళ్లిన రత్నాకర్‌పై కొందరు గుర్తు తెలియని వైసీపీ వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×