E-Paper
Advertisement

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు
Advertisement

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలోని పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైసీపీ సర్కారు ధ్వంసం చేసిందని గ్రామసభలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే జగన్ పోతూ పోతూ ఏపీ ఖజానా సైతం ఖాళీ చేసి వెళ్లారని, దాదాపుగా రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిలాయన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో కూటమికి ఓట్లేసి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని కొనియాడారు. ఈ క్రమంలోనే కూటమికి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక ఫించన్ 4 వేల రూపాయలు చేశామని చెప్పుకొచ్చారు.

Advertisement

కూటమి సర్కారులో ఒకటో తేదీ రాగానే అధికారులే ఫించన్లు పట్టుకుని మీ ఇంటికొచ్చి ఇస్తున్నారని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని వివరించారు. ఉద్యోగులకు సైతం తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా జీతాలు సమయానికే ఇస్తున్నామని గుర్తు చేశారు.

also read : కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Advertisement

జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందనవసర లేదని నొక్కి చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నోమందిని చూశానన్న సీఎం, ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇతను చెయ్యకూడని తప్పులు చేశాడని, అవన్నీ ప్రజలకు ప్రతిబంధకంగా మారాయన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×