E-Paper
Advertisement

CM Jagan: మంత్రులకు జగన్ క్లాస్.. అన్నీ అన్ననే చూసుకుంటాడంటే ఎలా?

CM Jagan: మంత్రులకు జగన్ క్లాస్.. అన్నీ అన్ననే చూసుకుంటాడంటే ఎలా?
cm jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రుల తీరుపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత వారితో ప్రత్యేకంగా చర్చించారు. పనితీరు సరిగ్గా లేదని మందలించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సరిగ్గా స్పందిండం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల్లో సీరియస్‌నెస్‌ కనిపించడం లేదన్నారు. పనులన్నీ క్యాంప్‌ ఆఫీస్‌ నుంచే నడిపితే ఎలా అని.. మంత్రుల్లో చాలామంది బాధ్యతగా వ్యవహారించడం లేదన్నారు. అన్నీ అన్ననే చూసుకుంటాడు అంటే కుదరదని స్పష్టం చేశారు.

జగనన్న సురక్షపై మంత్రులు ఇంకా ఫోకస్ పెట్టాలని సూచించారు. ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని సీఎం జగన్ మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. 9 నెలల్లో ఎలక్షన్స్‌ ఉంటాయని.. అందుకు అందరూ సమాయత్తం కావాలని జగన్‌ సూచించినట్లు తెలిసింది.

ఎన్నికల టైమ్‌లో అవినీతి ఆరోపణలు లేకుండా చూసుకోవాలన్నారు సీఎం. జగనన్న సురక్ష కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని జగన్‌ తేల్చిచెప్పారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×