E-Paper
Advertisement

CM Jagan: మంత్రులకు జగన్ క్లాస్.. అన్నీ అన్ననే చూసుకుంటాడంటే ఎలా?

CM Jagan: మంత్రులకు జగన్ క్లాస్.. అన్నీ అన్ననే చూసుకుంటాడంటే ఎలా?
Advertisement
cm jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రుల తీరుపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత వారితో ప్రత్యేకంగా చర్చించారు. పనితీరు సరిగ్గా లేదని మందలించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సరిగ్గా స్పందిండం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల్లో సీరియస్‌నెస్‌ కనిపించడం లేదన్నారు. పనులన్నీ క్యాంప్‌ ఆఫీస్‌ నుంచే నడిపితే ఎలా అని.. మంత్రుల్లో చాలామంది బాధ్యతగా వ్యవహారించడం లేదన్నారు. అన్నీ అన్ననే చూసుకుంటాడు అంటే కుదరదని స్పష్టం చేశారు.

జగనన్న సురక్షపై మంత్రులు ఇంకా ఫోకస్ పెట్టాలని సూచించారు. ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని సీఎం జగన్ మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. 9 నెలల్లో ఎలక్షన్స్‌ ఉంటాయని.. అందుకు అందరూ సమాయత్తం కావాలని జగన్‌ సూచించినట్లు తెలిసింది.

Advertisement

ఎన్నికల టైమ్‌లో అవినీతి ఆరోపణలు లేకుండా చూసుకోవాలన్నారు సీఎం. జగనన్న సురక్ష కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని జగన్‌ తేల్చిచెప్పారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×