E-Paper
Advertisement

సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
Advertisement

Appalaraju Son: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుగతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. సీదిరి అప్పలరాజు కుమారుడికి నేడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. మాజీమంత్రి సీదిరి కుటుంబానికి ఊరట లబించింది. హిట్‌ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ కు బెయిల్ మంజూరైంది. సీదిరి ఆరవ్ వర్మకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాశీబుగ్గ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడుగా ఉన్న ఆరవ్ వర్మ ఇదే కేసులో అరెస్టయ్యారు. అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా అప్పలరాజు ఉన్నారు.
Also Read: మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

గొర్రెల కాపరి దానయ్య..

అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ పై వెళ్తూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విడిచారు. అయితే ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించినట్లు గతంలో ఎంతగానో ప్రయత్నించిను కాపాడలేక పోయారు. తన కుమారుడికి బదులు సిద్ధార్థ త్యాడి అనే మరో యువకుడ్ని జైలుకు పంపేలా మాజీ మంత్రి కుట్ర చేసినట్లు వార్తలోచ్చాయి. దీంతో ఈ వార్త కొన్ని రోజుల క్రితం సంచలనం రేపింది.

Advertisement

Also Read: అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Related News

చింతూరు ఏజన్సీలో విషాదం.. సోకిలేరు వాగులో పడి ఇద్దరు యువకులు మృతి

టీడీపీ విచారణ కమిటీ ముందు బొండా ఉమా క్లారిటీ.. ఎమన్నారంటే!

తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం!

భార్యను కత్తితో బెదిరించి.. ఒంటికి నిప్పు అంటించుకున్న భర్త!

గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!

మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

Big Stories

Advertisement
×