E-Paper
Advertisement

కోనసీమలో తీవ్ర విషాదం.. పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతి!

కోనసీమలో తీవ్ర విషాదం.. పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతి!
Advertisement

Konaseema Canal: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగిన పయనంలో ఒక్కసారిగా కాల్వ నీళ్లు ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు పిన్న వయస్కులు మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రమాదవశాత్తు తొలుత పావని (14) అనే చిన్నారి పంట కాల్వ నీటిలోకి దిగి మునిగి పోయింది. ఆమెను కాపాడాలనే ఆరాటంతో వెంటనే రంజిత్‌ (15), వీరేంద్ర (19) కూడా నీటిలోకి దిగారు. అయితే కాల్వలో ప్రవాహం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ ఒక్కసారిగా గల్లంతయ్యారు.

Advertisement

సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కాపాడాలన్న ప్రయత్నంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు.

Also Read: NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!

Related News

ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!

ఇంటి స్థలం వివాదం.. రోడ్డెక్కి జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు, వీడియో వైరల్!

భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్.. విద్యార్థులు ఇష్టపడి చదవండి, సక్సెస్ మీ చేతుల్లో- సీఎం చంద్రబాబు

నా భవిష్యత్తు మీదే బాధ్యత.. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రోజులొచ్చేశాయి- మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

మనం పొత్తులో ఉన్నాం.. అన్ని పదవులు ఒకేసారి అడగలేం-మంత్రి నాదెండ్ల

అమరావతిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం.. మన్యం బాధితులకు బిగ్ రిలీఫ్

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక రోజు ముందుగా పంపిణీ, సీఎం చంద్రబాబు నిర్ణయం వెనుక

Big Stories

Advertisement
×