E-Paper
Advertisement

Kurnool Crime : భార్య ఆత్మహత్య.. 6 సంవత్సరాలకు భర్తకు జైలు శిక్ష.. అసలు ట్విస్ట్ ఇదే !

Kurnool Crime : భార్య ఆత్మహత్య.. 6 సంవత్సరాలకు భర్తకు జైలు శిక్ష.. అసలు ట్విస్ట్ ఇదే !
Advertisement

Kurnool Crime : అవతలి వారి దగ్గర లేనిది మన దగ్గర ఉన్నపుడు దాని విలువ తెలీదంటారు. ఇది జీవిత సత్యం. వస్తువు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ.. మనిషే పోతే.. వారికి రీ ప్లేస్ మెంట్ అంటూ ఉండదు. క్షణికావేశంలో అయినవారిని పొట్టనపెట్టుకుని.. జైలు పాలవుతూ.. జీవితాంతం కుంగి కుమిలిపోతున్నవారెందరో ఉన్నారు.

కన్నవారిని, అయినవారందరినీ వదిలి.. పెళ్లి అనే పేరుతో భర్తే సర్వస్యం అని నమ్మివచ్చిన భార్యలను వరకట్నం వేధింపులతో చిత్రహింసలకు గురిచేస్తూ.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న క్రూరమృగాలు మనచుట్టూనే ఉంటున్నాయి. అలాంటి ఘటనే ఇది. వేధింపులు భరించలేక ఆత్మహత్యచేసుకున్న భార్యలకు అక్రమసంబంధాలను అంటగట్టి.. చట్టం నుంచి తప్పించుకున్నామని సంబరపడిపోతుంటారు. కానీ.. ఎప్పటికైనా అందుకు తగిన శిక్ష అనుభవించి తీరుతారనేదానికి ఉదాహరణే ఈ ఘటన. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగింది.

Advertisement

వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా జోహారాపురంలో షాజహాన్ బీ అనే మహిళ.. వరకట్న వేధింపులు తాళలేక 2017లో బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత.. ఆమె తల్లిదండ్రులు భర్తైన ముక్తార్ భాషపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ముక్తార్ బాషపై వచ్చిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేలడంతో.. షాజహాన్ బీ మరణించిన ఆరేళ్లకు అతనికి శిక్షపడింది. కర్నూల్ ఫోర్త్ అదనపు సెషన్స్ జడ్జి మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Related News

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×