E-Paper
Advertisement

Fire Accident: ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 300 మంది ఉద్యోగులు!

Fire Accident: ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 300 మంది ఉద్యోగులు!

Fire Accident: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. ఎం జరుగుతుందో తెలిసేలోపే మంటలు వ్యాపించాయని చెప్తున్నారు ఉద్యోగులు. సెంట్రల్‌ ఏసీలో షార్ట్‌ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు అధికారులు.

Also Read: శెభాష్ పవన్ కల్యాణ్.. ఆపరేషన్ కుంకీ సక్సెస్..

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. ఆఫీస్‌లోని కంప్యూటర్లు, దస్త్రాలు కొన్ని కాలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల శాలరీలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు ఉండటంతో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. ఆన్‌లైన్‌ సిస్టం అయినప్పటికీ కంప్యూటర్లు కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మినహా ఇతరులను లోపలికి అనుమతించలేదు. నిధి భవన్‌ను ఆర్థిక మంత్రి పయ్యావులకేశవ్‌ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్‌ సిబ్భంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు మంత్రి. ఈ అగ్ని ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలయాల్సి ఉంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×