BigTV English
Advertisement

Nara Chandrababu Naidu : 150 మందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయం.. చంద్రబాబు సెటైర్లు..

Nara Chandrababu Naidu : 150 మందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయం.. చంద్రబాబు సెటైర్లు..
Nara Chandrababu Naidu News

Nara Chandrababu Naidu News(AP political news) :

వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 150 మందిని మార్చినా వైసీపీకి అధికారం దక్కదని విమర్శించారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మునిగిపోయే పడవ వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు.


ప్రజల అభిప్రాయం మేరకు తమ పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీ వినియోగిస్తామని చెప్పారాయన. వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు.

వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు ఆ పార్టీలో అలజడి రేపింది. ఇప్పటికే మంగళిగిరి ఎమ్మెల్యే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. మరికొందరు నేతలు తమకు స్థానచలనం కల్పించడంపై అలిగారు. ఇంకొందురు నేతలు వైసీపీకి షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఆసక్తిగా మారింది.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×