BigTV English
Advertisement

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

magunta srinivasulu reddy latest news


Magunta Sreenivasulu Reddy Resigned to YCP(Andhra politics news): వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై చెప్పారు. అనివార్య కారణాల వలన వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రస్థతం మాగుంట ఒంగోలు ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. తమకు అహం లేదని.. ఆత్మాభిమానం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఐదేళ్లు సహాయసహకారలందించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మాంగుట రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. ఐదుగురు లోక్ సభ ఎంపీలు కాగా.. ఒకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.

Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×