BigTV English

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

magunta srinivasulu reddy latest news


Magunta Sreenivasulu Reddy Resigned to YCP(Andhra politics news): వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై చెప్పారు. అనివార్య కారణాల వలన వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రస్థతం మాగుంట ఒంగోలు ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. తమకు అహం లేదని.. ఆత్మాభిమానం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఐదేళ్లు సహాయసహకారలందించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మాంగుట రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. ఐదుగురు లోక్ సభ ఎంపీలు కాగా.. ఒకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.

Tags

Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×