BigTV English
Sharmila vs Jagan: దమ్ముంటే అసెంబ్లీ రండి.. లేకుంటే రాజీనామా చేయ్యండి, జగన్‌కు షర్మిల సలహా
AP Budget 2024-25: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌..
AP Budget Sessions 2024-25: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. రాత్రి వేళ కేంద్రమంత్రి పనుల పరిశీలన

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. రాత్రి వేళ కేంద్రమంత్రి పనుల పరిశీలన

Bhogapuram Airport: ఏపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్ష్యం కంటే ముందుగా పూర్తి చేయాలనే ఆలోచన కేంద్రం ఉంది. ఎయిర్‌పోర్టు పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఆరోసారి భోగాపురం పనులను పరిశీలించారు. ఇప్పటివరకు పగలు పనులను పరిశీలించిన కేంద్రమంత్రి, […]

YCP Social Media Activist: వైసీపీ సోషల్ మీడియా టీం మెంబ‌ర్స్ అరెస్ట్..
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ దూరం, మండలికి ఓకే
Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ చాప్టర్ క్లోజేనా..?
Pawan Kalyan : ఒకటికి వంద సార్లు ఆలోచించుకో.. ఈ సారి వదిలేదే లేదు.. పవన్ ఆగ్రహం
Minister Narayana : భవన నిర్మాణాలపై మంత్రి నారాయణ స్పెసల్ ఫోకస్
Padagaya Pithapuram Temple: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..

Padagaya Pithapuram Temple: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..

Pithapuram: దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం.. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే.. రశీదు పుస్తకాలను బస్తాలలో తీసుకొచ్చి హోమగుండంలో పడేసి కాల్చడం పట్ల.. భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా రశీదు పుస్తకాలు దహనం చేయడం వెనుక.. ఆలయ సిబ్బంది తప్పిదాలు బూడిద చేయడమేననే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. హోమ ద్రవ్యాలు మాత్రమే వేసే పవిత్ర హోమగుండంలో.. రశీదు కాగితాలు వేయడం […]

AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఆ భయంతో జగన్ డుమ్మా
Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!

Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!

విజ‌య‌వాడ ల‌యోలా కాలేజీ వ‌ద్ద వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు ఉద‌యం నిర‌స‌న చేప‌ట్టారు. ప్ర‌తిరోజుల క‌ళాశాల మైదానంలో వాక‌ర్స్ వాకింగ్ చేస్తుంటారు. అయితే నేడు గేటు లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన వాక‌ర్స్ గేటు ముందు ధ‌ర్నాకు దిగారు. వెంట‌నే త‌మ‌ను లోప‌లికి అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. గ‌త 25 సంవ్స‌రాలుగా న‌గ‌ర‌వాసులు ల‌యోలా కాలేజీ వాక‌ర్స్ పేరుతో మైదానంలో వాకింగ్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. దాదాపు మూడు వేల మంది స‌భ్యుల‌తో వాక‌ర్స్ ఉంద‌ని తెలిపారు. […]

Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ్‌రెడ్డికి మరిన్ని కష్టాలు, ఎస్టీ-ఎస్సీ కేసు
Jagan Letter : వాళ్లంతా ప్రశ్నించే వాళ్లు.. అరెస్టులతో అడ్డుకోలేవు గుర్తుపెట్టుకో..

Big Stories

×