E-Paper
Advertisement
ఆడుదాం ఆంధ్రాలో బిగ్ స్కాం.. RS.40 కోట్ల దుర్వినియోగం, చిక్కుల్లో రోజా, బైరెడ్డి
YSRCP : కూటమి గెలుపుపై వైసీపీ కొత్త స్వరం.. మీరూ అలాగే చేశారా?
ఇన్‌స్టాలో 40 ఖాతాలు.. వాట్సాప్‌లో వెపన్ ట్రైనింగ్ ప్లాన్.. విజయవాడ టెర్రర్ లింకుల్లో సంచలన నిజాలు!

ఇన్‌స్టాలో 40 ఖాతాలు.. వాట్సాప్‌లో వెపన్ ట్రైనింగ్ ప్లాన్.. విజయవాడ టెర్రర్ లింకుల్లో సంచలన నిజాలు!

Terror Links Case: విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కేసులో దర్యాప్తు సంస్థలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. కేవలం పురుషులకే పరిమితం అనుకున్న ఈ నెట్‌వర్క్‌లో, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్న కుట్రలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరుతో విషం చిమ్ముతూ, యువతను పెడదోవ పట్టించేలా […]

మహిళలను కించపరచడం జర్నలిజమా? అంటూ రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ ఫైర్
మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా

మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా

Roja Warning to Chandrababu: వైఎస్సార్‌సీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ వేల కోట్లు గడించారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆ పత్రిక కార్యాలయాలను తగలబెడతామని ఆమె సంచలన హెచ్చరికలు జారీ చేశారు. […]

Amaravati : అమరావతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాట్ కామెంట్స్.. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది? వ్యాఖ్యల వెనుక
Tirumala News: తిరుమల శ్రీవారి హుండీలో పాత నోట్ల కట్టలు..  ఏకంగా  రూ.400 కోట్లు
ఏపీపై వరుణుడి పంజా.. నిప్పుల కొలిమిలో పిడుగుల బీభత్సం.. 9 మంది మృతి!
హర్షవీణ ఎపిసోడ్‌లో అనూహ్య మలుపు.. హైకోర్టు మెట్లెక్కిన ఎమ్మెల్యే.. అసలు ఏం జరిగింది?
Amaravati: అమరావతి గెజిట్ వచ్చేసిందోచ్.. వ్యాపారవేత్తలకు భరోసా, ఇకపై మరిన్ని పెట్టుబడులు

Amaravati: అమరావతి గెజిట్ వచ్చేసిందోచ్.. వ్యాపారవేత్తలకు భరోసా, ఇకపై మరిన్ని పెట్టుబడులు

Amaravati: ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కళ సాకారం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పెట్టుబడుదారులకు కొండంత భరోసా వచ్చింది. అంతేకాదు రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటివరకు ఉన్న రకరకాల అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి. అమరావతి గెజిట్ వచ్చేసిందోచ్.. వ్యాపారవేత్తలకు భరోసా ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన […]

ఏపీ రాజధానిగా అమరావతి.. రాష్ట్రపతి ఆమోద ముద్ర
అమరావతి పెద్ద స్కామ్.. మావిగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.. వైసీపీ మాజీ మంత్రులు
Amaravati: ఏపీకి డబుల్ బూస్ట్! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు, అమరావతి నుంచి ఆ రెండు నగరాలకు

Amaravati: ఏపీకి డబుల్ బూస్ట్! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు, అమరావతి నుంచి ఆ రెండు నగరాలకు

Amaravati: ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేవలం రోడ్లు, విమానాలు మాత్రమే. రైలు కనెక్టివిటీ ఉండేలా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో నిర్మించనున్న రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు రాజధాని అమరావతితో లింకు కనెక్ట్ కానుంది. ఇంతకీ కొత్త హైస్పీడ్ రైళ్ల కారిడార్ ఏంటి? ఎక్కడ అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఏపీకి కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు ఏపీలో అన్ని జిల్లాలకు రైలు కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు […]

Big Stories

×