E-Paper
Advertisement
అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర!

అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర!

Amaravati Farmers: అమరావతి రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించి, చట్టబద్ధత లభించిన శుభతరుణంలో రాజధాని ప్రాంత మహిళలు తమ భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. తమ కలల రాజధాని సాకారం కావాలని ఇన్నాళ్లూ పట్టువదలని దీక్ష చేసిన మహిళా రైతులు, నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి ఆశయం నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, రాజధాని గ్రామాల నుండి కాలినడకన బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. కాలి నడకన కనకదుర్గమ్మ […]

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు, సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు, సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు

Vizag: ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతో ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి పునాదిరాయి ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చకున్న సంస్థలు ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తోంది చంద్రబాబు […]

ఊహించని ప్లాన్ చేస్తున్న జగన్.. ఆ ఇద్దరు నేతలు వస్తే, ఇక కూటమికి చుక్కలు తప్పవా?
మటన్ ముసుగులో గుర్రం మాంసం విక్రయం.. మంగళగిరిలో గుట్టురట్టు
11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు ద‌గ్దం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా..  వైసీపీ నేతల ఆందోళనలు, అందుకేనా?
అరకు-పాడేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు..  ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు, 30సెకన్ల పాటు కంపించిన భూమి
గాజులు తొడుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, అనే పదాలకు ముగింపు చెప్పాలి: నారా లోకేష్

గాజులు తొడుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, అనే పదాలకు ముగింపు చెప్పాలి: నారా లోకేష్

సమాజంలో నైతిక విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్ణాటకలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మన తెలుగు వాడుక భాషలో మహిళలను తక్కువ చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. తెలుగు సమాజంలో తెలియకుండానే మహిళలను అవమానించేలా కొన్ని పదబంధాలు నిత్యం వినిపిస్తున్నాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘గాజులు తొడుక్కున్నావా?’ లేదా […]

అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆయన సంచలన విమర్శలు చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రియంబర్స్ మెంట్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారని దుయ్యబట్టారు. అమరావతిలో కేవలం కాంక్రీట్ వేసి ఏదో గొప్ప […]

Ysrcp : అంతా అయిపోయాక మీరు చేసేది ఏముంది?
ఘోరంగా ఓడినా.. సైకోకు బుద్ధి రాలేదు.. జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి
తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని రాష్ట్రవ్యాప్త నిరసనలు

తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని రాష్ట్రవ్యాప్త నిరసనలు

TTD Protests: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ […]

టార్గెట్ టీటీడీ ఛైర్మన్.. ఉచ్చుబిగుస్తున్న వైసీపీ.. ఇరకాటంలో టీడీపీ!
పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలన సాగిస్తూనే, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఎవరు వ్యవహరించినా, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. […]

Big Stories

×