E-Paper
Advertisement
పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?
మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!
కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!
చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Byreddy Rajasekhar Reddy: కర్నూలు నగరంలో నిర్వహించిన ఒక పుస్తకావిష్కరణ సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ హక్కుల కోసం దశాబ్దాలుగా గళమెత్తుతున్న రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే నిజమైన ‘రాయలసీమ ముద్దుబిడ్డ’ అని, ఆ బిరుదు ఆయనకు మాత్రమే దక్కుతుందని బైరెడ్డి స్పష్టం చేశారు. […]

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం
విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!
SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

SVIMS Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) విద్యా సంవత్సరంకి గాను 2026–27కు సంత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఆసక్తి కలిగిన విధ్యార్ధులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. కింద తెలిపిన కోర్సులకు ప్రవేశాలు మొదలయ్యాయి. ప్రవేశాలు కల్పించే కోర్సులు.. బి.ఎస్‌సి. నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు. […]

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!
AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

AP AEE Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎపిట్రాన్స్కో, ఎపిజెన్కో, ఎపిఎస్పిడిసిఎల్, ఎపిఇపిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలకై అభ్యర్దులు ఈనెల 20వతేదీలోగా ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పోస్టులు.. ఎపిట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 16, టెలికామ్ 10, సివిల్ ఇంజనీర్లు 23 మొత్తం కలిపి 200, ఎపిజెన్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 52, మెకానికల్ 21, ఎలక్ట్రానిక్స్ 7, సివిల్ ఇంజనీర్లు 20 […]

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!
ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

Bhogapuram Airport: ఎట్టకేలకు ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆషాడ మాసంలో ప్రారంభోత్సవంపై మంచిది కాదని కొందరు చెబుతున్నారు. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు-ఏపీలో ఎకానమీ జోరందుకోనుంది. ఉత్తరాంధ్రకు మణిహారంగా భావించే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి రెడీ అయ్యింది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా […]

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు,  ఆగ్నేయాసియాలో ఎక్కువగా..
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Big Stories

Advertisement
×