E-Paper
Advertisement
Adireddy Audio Controversy: ఆదిరెడ్డి అప్పారావు ఆడియో ఇష్యూ.. ఎపిసోడ్‌కు విజయారెడ్డి ముగింపు
RK Roja: అది జనసేన కాదు.. కామసేన.. టీటీడీ చైర్మన్ రాసలీలలపై రోజా సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu Naidu: గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ టాప్.. విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu: గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ టాప్.. విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుండి పారిశ్రామిక.. ఐటీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో తాము ఆనాడు అడుగులు వేశామని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రస్థానాన్ని.. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు […]

KK Raju: విశాఖలో రూ. 5 వేల కోట్ల భూ దోపిడీ.. కూటమి నేతలపై విరుచుకుపడ్డ కేకే రాజు!
Andhra Pradesh Politics: టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు.. చంద్రబాబు తీరుపై భూమన కరుణాకర రెడ్డి ఫైర్!
CPI Protest: పేదలకు ఇళ్లు ఇచ్చేవరకు ప్రభుత్వమే ఇంటి అద్దెను చెల్లించాలి.. సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య
Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు మళ్ళీ అస్వస్థత.. అసలు ఏమైంది?
Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అంతా రెడీ అయ్యింది. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన ఉత్తరాంధ్రకు తలమానికంగా మారనున్న ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ కంపెనీల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం […]

Garikapati Controversy: గరికపాటి గుడ్డు పంచాయితీ.. చివాట్లు తినడానికి కాకపోతే.. అవసరమా మీకిది పెద్దాయన!

Garikapati Controversy: గరికపాటి గుడ్డు పంచాయితీ.. చివాట్లు తినడానికి కాకపోతే.. అవసరమా మీకిది పెద్దాయన!

Garikapati Controversy: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రవచన కర్తల్లో గరికపాటి నరసింహరావు ఒకరు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంశాలను ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ ఎంతో వ్యగ్యంగా ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. ఈ క్రమంలోనే తరుచూ పదాలు జారుతూ ఆయన పలుమార్లు వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. అది మర్చిపోకముందే తాజాగా మధ్యాహ్నం భోజనం పథకంలో పెట్టే గుడ్డుపై ఆయన చేసిన కామెంట్స్ మరింత నిప్పును రాజేశాయి. […]

CM Chandrababu: తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భక్తులకు అత్యంత నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులను ఆదేశించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ (FSSAI) సహకారంతో టీటీడీ రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ – ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. దేశంలో ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాల ల్యాబ్ ఇదే […]

Ram Mohan Naidu: విశాఖ వేదికగా రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన.. ఏపీకి ‘మిట్టల్ స్టీల్’ ప్లాంట్!
Political War: రోజా వెళ్లి గాడిదలు కాసుకో.. ఇచ్చిపడేసిన ఎమ్మెల్యే మురళి
IAS Transfers: ఏపీలో పలువురు IAS అధికారుల బదిలీ.. కార‌ణం ఏంటంటే
AP News: టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత

Big Stories

×