E-Paper
Advertisement
Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం
Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: ఏపీ ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ తనను కోరిందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని […]

YSRCP : టార్గెట్ జగన్, సజ్జల.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్..
YSRCP: జగన్‌కు, చంద్రశేఖర్‌రెడ్డికి ఎక్కడ చెడింది?.. వైసీపీకి నెల్లూరు తలనొప్పి!

YSRCP: జగన్‌కు, చంద్రశేఖర్‌రెడ్డికి ఎక్కడ చెడింది?.. వైసీపీకి నెల్లూరు తలనొప్పి!

YSRCP: నెల్లూరును క్లీన్‌ స్వీప్ చేసిన వైసీపీకి.. ఇప్పుడదే జిల్లాలో తలనొప్పి తీవ్రమైంది. ఎందుకిలా? సీనియర్ నాయకుడు ఆనం, జగన్‌కు నమ్మినబంటులా పనిచేసిన కోటంరెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్‌గా చెప్పుకునే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎందుకు ఎదురుతిరిగారు? మొదటి రెండు పేర్లు ఊహించినవే అయినా.. సడెన్‌స్టార్‌లా తెరపైకి వచ్చారు ఉదయగిరి ఎమ్మెల్యే. ఆయన వ్యవహారశైలిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ.. జగన్‌కు, చంద్ర శేఖర్ రెడ్డికి ఎక్కడ చెడింది? నెల్లూరు జిల్లా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను వేడెక్కించేస్తోంది. అధికార పార్టీ […]

NEWS: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..
Kotamreddy: నాపై కాదు, వైసీపీపైనే వేటు.. రాజకీయ సునామీ తప్పదన్న కోటంరెడ్డి..
Vande Bharat: తిరుపతి టూ సికింద్రాబాద్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభ ముహూర్తం ఫిక్స్

Vande Bharat: తిరుపతి టూ సికింద్రాబాద్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభ ముహూర్తం ఫిక్స్

Vande Bharat: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. అతి త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో ఈ రైలు అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా తిరుపతికి వెళ్లే భక్తులు కేవలం 7గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోవచ్చు. తిరుపతికి వెళ్లాలంటే ప్రస్తుతం మూడు వారాల ముందే టికెట్ బుక్ చేసుకుంటే కానీ రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఉంది. ఈక్రమంలో భక్తులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు […]

Chandrababu: CBN అన్‌స్టాపబుల్‌.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం..
YSRCP: వేటు పడింది.. ఆ నలుగురే పార్టీ ద్రోహులు..
AP Legislative Council : ఏపీ మండలిలో పార్టీల బలాబలాలేంటి?..
TDP: ఇది కదా దేవుడి స్క్రిప్ట్!
AP: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ!.. చంద్రబాబు బలమా? వ్యూహమా?.. ఎమ్మెల్సీ మెసేజ్ ఏంటి?
AP: సైకిల్ సింగిల్‌గానా? జనసేనతోనా? వాట్ నెక్ట్స్? ఎమ్మెల్సీ ఇంపాక్ట్..
AP MLC: అనురాధ అదుర్స్.. జగన్‌ బెదుర్స్.. ఏపీలో నెంబర్ గేమ్..

Big Stories

×