E-Paper
Advertisement
Madanapalle: మదనపల్లి జిల్లా క్రెడిట్ ఎవరిది? స్పందించని టీడీపీ నేతలు
Kakinada News: కాకినాడ జిల్లాలో దారుణం.. కాలిలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన వైద్యులు!
Indigo flight: ఎయిర్‌పోర్టులో రన్ వేపై ఆగిన ఇండిగో విమానం.. భయాందోళనలో ప్రయాణికులు

Indigo flight: ఎయిర్‌పోర్టులో రన్ వేపై ఆగిన ఇండిగో విమానం.. భయాందోళనలో ప్రయాణికులు

Indigo flight: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట చేరుకున్న ఈ విమానం, తిరిగి హైదరాబాద్‌ బయలుదేరేందుకు రన్‌వేపై సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ తీసుకోడానికి ముందు రన్‌వేపై పయనిస్తుండగా.. పైలట్లు సాంకేతిక సమస్యను వెంటనే గుర్తించారు. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, అప్రమత్తత ప్రదర్శిస్తూ పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేశారు. సమస్య తీవ్రత ఏంటో తెలియకపోవడం, విమానం రన్‌వే […]

Kurnool News: క్షుద్ర పూజల పేరుతో రూ. 3.50 లక్షలు స్వాహా.. ఆదోనిలో నకిలీ బాబా బాగోతం!
Flash Floods: బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను.. ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
Dithwa Cyclone: భారత్ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
Prakasam News: వారెవ్వా.. వరుడు వధువుగా, వధువు వరుడిగా..! ఆ జిల్లాలో వింత వేషధారణతో ఊరేగింపు
Pithapuram: డీసీఎం పవన్ ఇలాకాలో భారీ కుంభకోణం.. ప్రభుత్వం సీరియస్

Pithapuram: డీసీఎం పవన్ ఇలాకాలో భారీ కుంభకోణం.. ప్రభుత్వం సీరియస్

Pithapuram: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్ల నిధులు స్వాహా చేసినట్లు ఐదుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి పనులు చేపట్టకుండానే బిల్లులు పాస్ చేసుకున్నట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో బయటపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి 7.73 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటిలో రూ.3.10 కోట్ల విలువైన 28 పనులు పూర్తి చేసినట్లు చూపించారు. కాంట్రాక్టర్లతో […]

Minister Sandhyarani: మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏ వ్యవహారంలో ట్విస్ట్..  మినిస్టర్ కుమారుడిపై నో FIR
Pawan Kalyan: కుట్ర కాదు… నేను అభిమానిని! పవన్‌ వెనుక తిరిగింది ఇతడే
Minister Sandhyarani: మహిళతో మంత్రి కొడుకు అసభ్యకర చాటింగ్.. నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారంటూ…?
CM Chandrababu: దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. ఆ ఘనత కేంద్రానిదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. ఆ ఘనత కేంద్రానిదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమని సీఎం అన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ […]

Kadapa News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. పది మంది విద్యార్థులకు అస్వస్థత
Vijayawada News: ఒకరికి 13, మరొకరికి 14.. లేచిపోయి హైదరాబాద్‌కు, ఆటో డ్రైవర్‌కు చిక్కి..

Big Stories

×