E-Paper
Advertisement

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..
Advertisement

Palnadu Crocodiles : పల్నాడు జిల్లా నకరికల్లు ప్రాంతంలో మొసళ్ల సంచారం కలకలం రేపింది. ఒకే రోజు రెండు చోట్ల మొసళ్లు కనిపించాయి. దేచవరంలో ఓ బావి వద్ద, త్రిపురాపురం సమీపంలో కాలువ కట్టపై మొసళ్లను స్థానికులు గమనించారు. పెద్ద మొసళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×