BigTV English
Advertisement

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడు జిల్లా నకరికల్లు ప్రాంతంలో మొసళ్ల సంచారం కలకలం రేపింది. ఒకే రోజు రెండు చోట్ల మొసళ్లు కనిపించాయి. దేచవరంలో ఓ బావి వద్ద, త్రిపురాపురం సమీపంలో కాలువ కట్టపై మొసళ్లను స్థానికులు గమనించారు. పెద్ద మొసళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.


Related News

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Big Stories

×