BigTV English

Pawan Kalyan : భీమవరంలో వారాహి యాత్ర .. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..

Pawan Kalyan : భీమవరంలో వారాహి యాత్ర .. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..

Pawan Kalyan : ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ముగింపు దశకు చేరుకుంది. నేడు భీమవరంలో జనసేనాని వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఇక్కడ నిర్వహించే సభలో పవన్ ప్రసంగించనున్నారు. అయితే ఈ సభలో జనసేనాని స్పీచ్ పై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇటీవల జనసేనానికి సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మాట్లాడే విధానాన్ని తప్పుపట్టారు. లారీ లాంటి వాహనం ఎక్కి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత జగన్ కు పవన్ కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. సీఎంకు వారాహి, వరాహి మధ్య తేడా తెలియదని సెటైర్లు వేశారు. అంతేకాదు ఇకపై తాను జగన్ శైలిలో మాట్లాడతానని చురకలు అంటించారు. ఈ నేపథ్యంలో భీమవరం సభలో పవన్ స్పీచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గురువారం భీమవరంలో శెట్టిబలిజ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. శెట్టిబలిజలను గౌడ కులస్తులుగా గుర్తించాలన్నారు. ఇతరులతో పోల్చితే బీసీలలో ఐక్యత తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


Related News

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Big Stories

×