E-Paper
Advertisement

Viveka Murder Case: వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్.. వారిద్దరిపై ఛార్జిషీట్ దాఖలు

Viveka Murder Case: వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్.. వారిద్దరిపై ఛార్జిషీట్ దాఖలు
Advertisement
Viveka Murder Case news

Viveka Murder Case news(Latest news in Andhra Pradesh):

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో స్థానిక పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ సీబీఐ ఎస్పీ, వివేకా కుమార్తె, అల్లుడు తనను ఒత్తిడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు వివేకా పీఏ కృష్ణారెడ్డి. 2021 నవంబర్‌లో పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. 2021 డిసెంబరు 28న పులివెందుల కోర్టును కృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 8న కోర్టు పిటిషన్‌ను పరిశీలించి కేసు రిజిస్టర్‌ చేసి జనవరి 4న తుది నివేదిక దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement

కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేసిన మొదటి, రెండో సిట్ బృందాల వద్ద ఉన్న వివరాలు, క్లూస్‌ బృందం వద్ద ఉన్న ఆధారాలతోపాటు.. సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను ఛార్జిషీట్లో పొందుపరుస్తూ పులివెందుల అర్బన్‌ సీఐ కోర్టుకు సమర్పించారు. 27 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు అందించారు.

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×