E-Paper
Advertisement

TDP : తమ్ముళ్ల తన్నులాట.. బస్సుయాత్రలో భగ్గుమన్న వర్గపోరు..

TDP : తమ్ముళ్ల తన్నులాట.. బస్సుయాత్రలో భగ్గుమన్న వర్గపోరు..
Advertisement
Andhra Pradesh

Telugu desam party news(Andhra pradesh today news) : అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ బస్సుయాత్రలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

Advertisement

మాజీ ఎంఎల్ఎ హనుమంతరాయ చౌదరికి, ప్రస్తుత టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు‌ల మధ్య నాలుగేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు యాత్ర కుందుర్తి మండలంలో జరుగుతున్న సమయంలో ఉమామహేశ్వర నాయుడుపై దాడికి హనుమంతురాయ చౌదరి వర్గీయులు సిద్ధమయ్యారు. ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడిన తర్వాత హనుమంతరాయ చౌదరికి అవకాశం ఇవ్వకుండా బస్సును కదిలించడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

హనుమంతరాయ చౌదరి వర్గీయులు ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చారు. ఎలా కదిలిస్తారో చూస్తామంటూ అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితిలో యాత్ర కొనసాగుతుండడంతో మిగతా నాయకులు తల పట్టుకుంటున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×