E-Paper
Advertisement

TDP : తమ్ముళ్ల తన్నులాట.. బస్సుయాత్రలో భగ్గుమన్న వర్గపోరు..

TDP : తమ్ముళ్ల తన్నులాట.. బస్సుయాత్రలో భగ్గుమన్న వర్గపోరు..
Advertisement
Andhra Pradesh

Telugu desam party news(Andhra pradesh today news) : అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ బస్సుయాత్రలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

Advertisement

మాజీ ఎంఎల్ఎ హనుమంతరాయ చౌదరికి, ప్రస్తుత టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు‌ల మధ్య నాలుగేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు యాత్ర కుందుర్తి మండలంలో జరుగుతున్న సమయంలో ఉమామహేశ్వర నాయుడుపై దాడికి హనుమంతురాయ చౌదరి వర్గీయులు సిద్ధమయ్యారు. ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడిన తర్వాత హనుమంతరాయ చౌదరికి అవకాశం ఇవ్వకుండా బస్సును కదిలించడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

హనుమంతరాయ చౌదరి వర్గీయులు ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చారు. ఎలా కదిలిస్తారో చూస్తామంటూ అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితిలో యాత్ర కొనసాగుతుండడంతో మిగతా నాయకులు తల పట్టుకుంటున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×