BigTV English
Advertisement

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.


ఈ గొడవలలో వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇన్నోవా కారుని సొంత పార్టీ నేతలే తగలబెట్టారు. దాంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఈ దాడిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వాహనాలు ధ్వంసమైనా ఇసుక రీచ్ వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు.

ఇరు వర్గాలు వైసీపీకి చెందిన వారే కావడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక అగ్రనేత ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎటువంటి ఫిర్యాదులు, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు ఆ అగ్రనేత అల్టిమేటం ఇచ్చారని తెలుస్తోంది.


Related News

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

Big Stories

×