E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Telangana: పల్లెలకు పండగ వచ్చేసింది.. గ్రామ పంచాయతీలకు రూ. 250 కోట్ల నిధులు రిలీజ్
Mahabubabad Crime: దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు, మహబూబాబాద్‌లో ఘటన
Tirumala Laddu: వైజాగ్‌లో తిరుపతి లడ్డూ కల్తీపై రౌండ టేబుల్ సమావేశం.. ఎవరెవరు పాల్గొన్నారంటే..?
Railway Recruitment: రైల్వేలో కొలువుల జాతర.. 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Railway Recruitment: రైల్వేలో కొలువుల జాతర.. 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతీయ రైల్వే భారీ స్థాయిలో గ్రూప్-D పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-D (లెవల్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్హతలు, […]

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిన ఈ ప్రక్రియను చూస్తుంటే రాజకీయాల పట్ల విరక్తి కలుగుతోందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని దారుణాలను ఇప్పుడు చూస్తున్నానని వాపోయారు. రాజకీయ విరక్తి కలిగిస్తోంది.. ఎర్రబెల్లి ఎన్నికల నిర్వహణ తీరుపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. […]

RBI Recruitment: రూ.58 వేల జీతంతో RBIలో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు, అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే..
Telangana: ఢిల్లీకి తెలంగాణ సర్కార్.. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రుల బృందం కీలక భేటీ!
Agniveer Notification: భారత సైన్యంలో కొలువుల జాతర.. 25వేల అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

Crime News: యమపాశమైన విద్యుత్ స్తంభం.. 400 కేజీల పోల్ పడి సమాజ్‌వాదీ పార్టీ నేత మృతి
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ప్రభంజనం
Begumpet Theft: శివరాత్రి జాగారం కోసం వెళ్తే ఇల్లు గుల్ల.. దొంగల బీభత్సం, 30 తులాల బంగారం అపహరణ
Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!

భాగ్యనగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా భారీ డ్రగ్ ముఠా గుట్టును ఈగల్ టీమ్.. గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని వెంకటరమణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌పై ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రధాన నిందితుడు మురళీ కృష్ణం రాజుతో పాటు అతనికి సహకరిస్తున్న చిరంజీవి వర్మ.. హేమంత్ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 32 గ్రాముల […]

Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?

Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసంపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే దాడికి తెగబడటం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. మున్సిపల్ పరిణామాల నేపథ్యంలో ఈ దౌర్జన్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పది స్థానాలను కైవసం చేసుకుంది. బలం ఉన్నప్పటికీ మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని పార్టీ దక్కించుకోలేకపోయింది. గెలిచిన సభ్యులు అత్యధికంగా ఉన్నా వ్యూహాత్మక వైఫల్యం […]

Gaddam Ananya: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్పీకర్ కుమార్తె, పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం అనన్య

Gaddam Ananya: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్పీకర్ కుమార్తె, పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం అనన్య

వికారాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 16న నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె పేరు ఒక్కటే నామినేషన్ రూపంలో రావడంతో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. 17వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన అనన్య ఇప్పుడు మున్సిపాలిటీకి నాయకత్వం వహించబోతున్నారు. ఎన్నికల అధికారి సుదీర్ సమక్షంలో గడ్డం అనన్య ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన […]

Big Stories

×