BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Ayodhya : 500 ఏళ్ల కల సాకారం అయ్యింది.. ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రముఖులు..
Ayodhya PM modi Speech : “మన రాముడొచ్చేశాడు.. దేశం మొత్తం నేడు దీపావళి జరుపుకుంటోంది.. “
100 Year Restaurant : ఎంటీఆర్.. వందేళ్ల ఘుమఘుమలు
AP Anganwadi Protest : అంగన్‌వాడీలపై ప్రభుత్వం సీరియస్‌.. విధుల్లో చేరని వారిపై చర్యలకు సిద్ధం..

AP Anganwadi Protest : అంగన్‌వాడీలపై ప్రభుత్వం సీరియస్‌.. విధుల్లో చేరని వారిపై చర్యలకు సిద్ధం..

AP Anganwadi Protest : అంగన్‌వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆందోళన విరమించి.. విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో చర్యలకు సిద్ధమైంది జగన్‌ సర్కార్‌. ప్రభుత్వ డెడ్‌లైన్‌ను పట్టించుకోకుండా ఆందోళన కొనసాగిస్తున్న అంగన్‌వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ జవహర్‌రెడ్డి. ఎస్మా చట్టం కింద అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీచేసినా విధుల్లో చేరకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తికావడంతో.. ఇప్పటికీ విధుల్లో చేరని […]

Upcoming Movies: రిపబ్లిక్‌ డేకి.. థియేటర్‌/ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
Sparrows : పిచ్చుకమ్మా.. ఎక్కడున్నావమ్మా..!
Cricketers In Ayodhya Mandir : సచిన్, కోహ్లీ, జడేజా, కుంబ్లే సందడి.. నెట్టింట అయోధ్య జట్టు వైరల్..

Cricketers In Ayodhya Mandir : సచిన్, కోహ్లీ, జడేజా, కుంబ్లే సందడి.. నెట్టింట అయోధ్య జట్టు వైరల్..

Cricketers In Ayodhya Mandir : భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామ మందిర ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ఏడువేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారిలో చాలామంది అయోధ్య పురవీధులో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ సతీసమేతంగా విచ్చేశాడు. విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అయోధ్యలోని శ్రీరామమందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనిల్ కుంబ్లే దంపతులు దేవాలయ ప్రాంగణంలో తిరుగుతూ […]

SpiceJet : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ.. స్పైస్‌జెట్‌ ప్రత్యేక ఆఫర్..

SpiceJet : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ.. స్పైస్‌జెట్‌ ప్రత్యేక ఆఫర్..

SpiceJet : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. జనవరి 22 నుంచి 28 మధ్య బుక్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా కనిష్ఠంగా రూ.1,622 నుంచే టికెట్ల ధరలు ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలన్నింటికీ (వన్‌-వే) ఈ సేల్‌ వర్తిస్తుందని పేర్కొంది.

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి చిత్రపటాన్ని సముద్రగర్బంలో ప్రదర్శించారు. శుభ సందర్భానికి గుర్తుగా వినూత్నమైన ప్రయత్నం చేశారు. సముద్రంలో 22 అడుగుల లోతులో నీటి బుడగలు, పూల జల్లులతో చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయాన్ని కూడా పాటించారు. అయోధ్యలో జరుగుతున్న అద్భుత వేడుకకు తమవంతుగా ఇలా సముద్రం నీటి అడుగున శ్రీరాముడి ఫోటోను […]

Ram Mandir : అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్.. అందులో ఏమున్నాయంటే..?
Harikrishna: హరికృష్ణ గురించి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Ayodhya Ram Mandir Pran Pratishtha : నేటి ప్రాణప్రతిష్ఠ మహూర్త విశేషం ఇదే..!
Ayodhya : జైశ్రీరామ్.. అయోధ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడు..
Ayodhya : శ్రీరాముడు మతానికి అతీతుడు.. ఆనంద్ మహేంద్ర, ఆదానీ సందేశం..
Yogi Adityanath: అనుకున్న చోటే రామాలయం నిర్మించాం! 

Big Stories

×