E-Paper
Advertisement

Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి

Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి
Advertisement
latest news in telangana

Dharani committee meeting news(latest news in telangana):

భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ధరణి కమిటీ వెల్లడించింది. అలాగే వీలైనంత వేగంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సభ్యులు తెలిపారు. ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూ వ్యవహారాలతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చిస్తామని సభ్యులు తెలిపారు. కమిటి ప్రాథమిక పరిశీలనలో ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు.

Advertisement

ధరణి తప్పిదాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అందుకే హైకోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ రూపొందించిన ఫాల్కన్ ప్రతినిధులను సైతం సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఫాల్కన్ తరపున ఎవరూ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ సభ్యులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశమై కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×