E-Paper
Advertisement

Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి

Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి
Advertisement
latest news in telangana

Dharani committee meeting news(latest news in telangana):

భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ధరణి కమిటీ వెల్లడించింది. అలాగే వీలైనంత వేగంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సభ్యులు తెలిపారు. ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూ వ్యవహారాలతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చిస్తామని సభ్యులు తెలిపారు. కమిటి ప్రాథమిక పరిశీలనలో ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు.

Advertisement

ధరణి తప్పిదాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అందుకే హైకోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ రూపొందించిన ఫాల్కన్ ప్రతినిధులను సైతం సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఫాల్కన్ తరపున ఎవరూ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ సభ్యులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశమై కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×