BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Krishna : రూ.500 పెట్టిన చిచ్చు.. ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు..
Pawan Kalyan: అయోధ్య రామ మందిరానికి పవన్ కల్యాణ్ భారీ విరాళం..!
Goa : భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?
TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు..  కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు.. కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను సలహాదారులగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్‌, పౌర సంబంధాల సలహాదారుగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Meena: బోల్డ్ సీన్స్‌పై మీనా షాకింగ్ కామెంట్స్..!
Malla Reddy : మల్లారెడ్డికి భారీ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న 19 మంది కార్పొరేటర్లు..
Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : ఏపీలో పొలిటికల్ హీటెక్కిస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి. బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు. కానీ ఇక్కడి రాజకీయాలు అంత తీపి కాదు. ఎప్పుడూ ఘాటుగానే సాగుతుంటాయి. 1985 నుంచి 2004 వరకు నాలుగు సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనకాపల్లిలో కాపు, గవర సామాజికవర్గం జనాభా 85 శాతం ఉంది. ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ డామినెంట్‌గా ఉన్నాయి. ఒక్క 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగితా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పని చేశారు. ఆయన ఇటీవలే మళ్లీ టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనకాపల్లిలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేషిద్దాం.

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్‌..ఈ దశలోనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

sreeleela: ఎక్కడ ఏ పని చేయాలో నాకు క్లారిటీ ఉంది: శ్రీలీల
Doctors Prescription : డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌లో రాసే కోడ్స్‌కి అర్థాలు తెలుసా?
Sperm : చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు..! ఎలానో తెలిస్తే..!
Mohammed Shami : షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా? వైరల్ అవుతున్న ఫోటో..!
Hyderabad : హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్..
West Bengal : ఓ చేనేతకారుడి ఏడాది కష్టం.. చీరపై రామాయణ చరిత్ర..
GUNTUR WEST : బిగ్ టీవీ సర్వే.. గుంటూరు వెస్ట్ లో గెలిచే అభ్యర్ధి ఏవరు?

Big Stories

×