E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Nara Bhuvaneswari : కార్యకర్త కుటుంబానికి పరామర్శ..  రూ.3 లక్షల ఆర్థికసాయం..
SpaceX direct-to-cell : శాటిలైట్ టూ ఫోన్.. స్పేస్-ఎక్స్ సంచలనం..
Hardeep Singh Puri :  చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri : చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

Satish Dhawan : సతీష్ ధవన్.. రూపాయి జీతం తీసుకున్న ఏకైక శాస్త్రవేత్త..
SA vs IND : చెలరేగిన భారత పేసర్లు.. సఫారీ గడ్డపై కొత్త రికార్డులు..
Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘సీత’.. హీరో ఎవరంటే?
AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢీల్లీ వెళ్తుండగా.. కేసీఆర్‌ను పరామర్శించేందుకు అన్న జగన్‌.. హైదరాబాద్‌ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగురాష్ట్రాలకు చెందిన సినీ-రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్.. ఇన్నిరోజుల తర్వాత వస్తున్నారంటే.. ఏదో ఉందనే […]

GadiKota DwarakaNath Reddy | కడపలో వైసీపీకి మరో షాక్.. టిడిపి గూటికి విజయసాయి రెడ్డి బావమరిది!
T20 World Cup 2024 : వాళ్లిద్దరి భవిష్యత్ ఏంటి..? సౌతాఫ్రికాలో చీఫ్ సెలక్టర్ బృందం..!
Xiaomi SU7 Car: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..
SA vs IND Second Test : నిప్పులు చెరిగిన సిరాజ్.. తొలి సెషన్ లోనే సౌతాఫ్రికా ఆలౌట్..
Dunki | డంకీ కోసం ఒక్కొక్కరు రూ.80 లక్షలు చెల్లించడానికి రెడీ.. జాక్ పాట్ కొడుతున్న ఏజెంట్లు!
Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Cold Wave : భారతావని గజగజ.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Big Stories

Advertisement
×