E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

రాహుల్ గాంధీకి ఊరట.. రాజకీయ విమర్శలు దేశద్రోహం కావు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విదేశీ ప్రయాణికులకు చుక్కలు.. మళ్ళీ పెరిగిన అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలు
సీఎం బంగ్లా ఖాళీ చేసిన మమత.. ఓటమి భయంతోనే ఖాళీ చేశారా?.. బీజేపీ సెటైర్లు
ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఐదుగురు మృతి.. 12 మంది గ‌ల్లంతు
కోల్‌కతాలో హై డ్రామా.. బీజేపీ నేత‌లు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశార‌ని టీఎంసీ ఆరోప‌ణ‌లు
రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట.. బ్యాంకు రుణాల కేసులో బెయిల్ మంజూరు
నేపాల్ లో ఘోర ప్రమాదం.. 700 మీటర్ల లోయలో పడ్డ జీపు.. 17 మంది దుర్మరణం
మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
Todays Chanakya Exit Polls: చాణక్య సర్వే షాకింగ్ రిపోర్ట్..  ఎవరికి ఎన్ని సీట్లంటే.. వారికి షాక్ త‌ప్ప‌దా?
బెంగాల్ లో విజయంపై దీదీ ధీమా.. ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించని యాక్సిస్ మై ఇండియా
ఏపీకి కేంద్రం భారీ నజరానా..  రూ. 1192 కోట్ల నిధులు విడుదల
భారత్ పై పాకిస్థాన్ ప్రశంసలు.. ఇండియా గ్రేట్ అన్న పాక్ మంత్రి.. ఎందుకంటే ?
మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన

మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన

Supreme Court minor abortion case: అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తి వ్యవహారంలో గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు గతంలోనే అనుమతినిచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా అత్యాచార బాధితులకు సంబంధించి ప్రస్తుతమున్న గర్భవిచ్ఛిత్తి చట్టాలను మరింత మానవీయ కోణంలో సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అత్యాచార బాధితురాలైన బాలిక మానసిక […]

150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

Revanth Reddy irrigation review: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో కీలకమైన ప్రాణహిత ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజీపై జరిగిన సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గతంలో ప్రాణహిత-చేవెళ్ల […]

ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో..  L&Tతో పూర్తయిన ఒప్పందం

Big Stories

×