E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka:  “కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్” అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు ఇప్పుడు ముట్టుకుంటే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను (గృహ జ్యోతి) అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా ₹2830 […]

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి
Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..  సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!
Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Botsa Satyanarayana: రైతులు, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. మొంథా తుఫాను ప్రకృతి విపత్తులో పంటలు, రైతులు గణనీయంగా నష్టపోయినా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని, సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ, “ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుఫాను పంట నష్టంపై కూడా స్పష్టత లేదు. మా హయాంలో రైతులకు గిట్టుబాటి ధరలు, సబ్సిడీలు […]

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన
Rangalal Kunta: రంగ లాల్ కుంటకు ‘బిడాట్’ చికిత్స.. బ్లూడ్రాప్ వాటర్స్ ఆధ్వర్యంలో చెరువు పునరుద్ధరణ

Rangalal Kunta: రంగ లాల్ కుంటకు ‘బిడాట్’ చికిత్స.. బ్లూడ్రాప్ వాటర్స్ ఆధ్వర్యంలో చెరువు పునరుద్ధరణ

Rangalal Kunta: హైదరాబాద్‌లోని కాలుష్య కోరల్లో చిక్కుకున్న రంగ లాల్ కుంట చెరువుకు బ్లూడ్రాప్ వాటర్స్ సంస్థ పునరుజ్జీవం కల్పిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ చెరువు నీటి శుద్ధి కోసం ‘బిడాట్’ (BIDAT) అనే ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బిడాట్ అంటే ‘బయోటెక్ ఇంటిగ్రేటెడ్ డి-స్ట్రాటిఫైయింగ్ ఏరేషన్ టెక్నాలజీ’.   ఈ ప్రక్రియలో ఇంజినీరింగ్ చేసిన మైక్రో ఏరేషన్ సిస్టమ్‌లను, కూరగాయల […]

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!
Fee Reimbursement Scheme: అప్పటి వరకు కాలేజీల బంద్ కొనసాగుతుంది.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన

Fee Reimbursement Scheme: అప్పటి వరకు కాలేజీల బంద్ కొనసాగుతుంది.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన

Fee Reimbursement Scheme: తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచినట్లు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు బంద్ కొనసాగిస్తామని రమేష్ బాబు స్పష్టం చేశారు. జేఎన్టీయూ, ఉస్మానియా పరిధిలో నిర్వహిస్తున్న పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు బహిష్కరించాయని తెలిపారు. కళాశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేనను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తమను […]

Bhuapalapally:  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులను టోర్నాడో భయం మరోసారి వెంటాడింది. గతంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలను వణికించిన ఈ ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపింది. తాజాగా పలిమెల మండలంలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో టోర్నాడో సృష్టించిన విధ్వంసం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ టోర్నడో తరహా గాలుల ధాటికి అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. వివరాళ్లోకి వెళితే,  ములుగు జిల్లాలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా […]

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Jubilee Hills by-election: ఫాం హౌస్ నుండే బయటకు వస్తలేడు, మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడు?.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan: రోడ్లపై నిర్లక్ష్యం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్!
Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు..  యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Big Stories

Advertisement
×