E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Bengaluru Triple Murder: ఇప్పుడు సమాజంలో సహజీవనం పెద్ద ట్రెండ్‌గా మారింది. దీన్ని ఓ స్టేటస్‌గా కొందరు చెప్పుకుంటున్నారు. దీని బారిన పడిన యువతీ యువకులు తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. ఇలాంటివి మనకు వద్దని చెప్పినందుకు తల్లిదండ్రులు, చెల్లిని చంపేసింది మరొక కూతురు. బెంగుళూరులో ట్రిపుల్ మర్డర్ కలకలం బెంగుళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్‌లో దారుణహత్యకు […]

అసెంబ్లీలో సీఎం విజయ్ ఊహించని ప్రవర్తన.. స్టాలిన్‌ను అనుకరిస్తూ, చేతిని అలా చూపిస్తూ..
ఏపీని కుదిపేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్.. ఏకంగా రూ.350 కోట్లు? ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ
భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. భర్త రాసలీలల్లో బిజీ,  CCTV‌కి చిక్కిన కానిస్టేబుల్
Cyber Attack: కలకలం రేపుతున్న సైబర్ దాడులు.. తొలుత టాటా ఎలక్ట్రానిక్స్‌, ఆపిల్-టెస్లా రహస్యాలు సైతం

Cyber Attack: కలకలం రేపుతున్న సైబర్ దాడులు.. తొలుత టాటా ఎలక్ట్రానిక్స్‌, ఆపిల్-టెస్లా రహస్యాలు సైతం

Cyber Attack: టాటా ఎలక్ట్రానిక్స్‌పై రాన్సమ్‌వేర్ ముఠా సైబర్ దాడికి పాల్పడింది. ఆపిల్-టెస్లా కొత్త మోడల్ కార్ల డిజైన్లకు సంబంధించి దాదాపు రెండు లక్షల ఫైళ్లను లీక్ చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హ్యాకర్లు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆపిల్ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. దేశంలో కలకలం రేపుతున్న సైబర్ దాడులు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను తన హబ్‌గా మార్చుకోవాలని భావిస్తోంది ఆపిల్ కంపెనీ. ఈ క్రమంలో భారత్ తయారీ […]

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?
బాసర సరస్వతిదేవి ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు దోచేశారు, తలుపు బద్దలు కొట్టి, ఆ తర్వాత
జోరుగా నైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం,  మూడు రోజులు అలర్ట్
నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్
గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. అంతా పుష్కరకాలంలో, మెరుగైన ర్యాకింగ్

గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. అంతా పుష్కరకాలంలో, మెరుగైన ర్యాకింగ్

Technology: ప్రపంచ డిజిటల్ శక్తిగా అవతరించింది‌ భారత్. కేవలం పుష్కరకాలంలో ఈ ఘనత సాధించింది. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్, డేటా సెంటర్లు వంటి అత్యాధునిక రంగాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి పరిష్కారాలను సృష్టించే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం దీనికి కారణమైంది. ఈ విషయాన్ని ఫ్యాక్ట్-షీట్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. మెరుగైన ర్యాకింగ్ భారత్ ఈ […]

కంపెనీ అమ్మేసి, ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. లక్కంటే వీళ్లదే!

కంపెనీ అమ్మేసి, ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. లక్కంటే వీళ్లదే!

America: ఈ మధ్యకాలం అమెరికాలో పని చేస్తున్న కొన్ని కంపెనీల ఉద్యోగులు మిలియనీర్లు అవుతున్నారు. ఒక్కోసారి బిలియనీర్లు అయ్యే సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ సంస్థ బాస్.. తన కంపెనీని అమ్మేశాడు. వచ్చిన మొత్తంలో 15 శాతం నిధులను కార్మికులకు బోనస్‌గా ఇచ్చేశారు. ఏకంగా 540 మంది మిలియనీర్లు అయ్యారు. అమెరికాలో ఫైబర్‌‌బాండ్ కంపెనీ ఉద్యోగులు మిలియనీర్లు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల విలీనాలు జోరుగా సాగుతున్నాయి. ఓనర్లు ఎలాగూ కోట్లకు పడగలెత్తుతారు. కార్మికులు కూడా మిలియనీర్లు అవుతున్న […]

అమెరికాలో తెలుగు యువకుడి ఆకస్మిక మరణం.. ట్రైనింగ్ క్లాస్‌లో ఊహించని విధంగా
వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి
పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక.. షాకైన కొనుగోలుదారుడు, రంగంలోకి అధికారులు
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది మిస్సింగ్, 54 మందికి గాయాలు, ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×