E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా, కొనసాగుతున్న ఉత్కంఠ, ప్రకటన చేయని ఇరాన్

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా, కొనసాగుతున్న ఉత్కంఠ, ప్రకటన చేయని ఇరాన్

Iran vs America: ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తుందా? తొలి విడత మాదిరిగా ఇరుదేశాలు వెనక్కి తగ్గుతాయా? తమ దేశ ప్రతినిధులు సోమవారమే పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. కాకపోతే హోర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితి కాసింత ఉత్కంఠగా మారినట్టు తెలుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా మరోసారి […]

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

Telangana politics: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానుండడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకేరోజు అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ పార్టీలు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. ఈ జాబితాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే మిగిలివున్నాయి.  […]

దేశంలో బంగారం కష్టాలు తీరినట్టే.. వచ్చేనెల నుంచి మార్కెట్‌లోకి ఏపీ పసిడి, ఉత్పత్తి ప్రారంభం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు.. మోడీ కోసం రంగంలోకి, ఏం మాట్లాడుతారోనని చర్చ

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు.. మోడీ కోసం రంగంలోకి, ఏం మాట్లాడుతారోనని చర్చ

TamilNadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కిందా? అధికార డీఎంకె-విపక్ష అన్నాడీఎంకె- విజయ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదా? సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తున్నాయా? ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతలు రంగంలోకి దిగనున్నారా? తొలుత పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని ఎన్డీయే భావించిందా? ఆపరేషన్ వల్ల సీఎం చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారా? ప్రచారంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు? ఇదే చర్చ ఇప్పుడు తమిళనాటలో మొదలైంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు […]

వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

YS Vijayamma Birthday: ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయా? జగన్ విడిచిన అవకాశాన్ని టీడీపీ వినియోగించుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? తాజాగా వైఎస్ విజయమ్మకు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై ఆ పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్  రాజకీయాలు వేరు.. ఫంక్షన్ల సందర్భం వేరని నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. సిద్ధాంతాల పరంగా […]

Inter Students: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..  ఆ దిగులు అవసరం లేదు

Inter Students: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిగులు అవసరం లేదు

Inter Students: ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా పరిస్థితులకు అనుకూలంగా అడుగులు వేస్తోంది. ఇంటర్ విద్యార్థులంతా ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలు రాసేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఇంటర్ విద్యార్థులకు మరొక శుభవార్త చెప్పేసింది. ఇంతకీ ఆ కబురేంటి? ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు తమ మార్కులు మెరుగు పరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ […]

Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్
Iran Vs America: పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు.. ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన, ఆ రెండింటిపై చర్చలు

Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన, ఆ రెండింటిపై చర్చలు

Warangal Airport: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించానికి వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. మరో రెండు నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇదే కాకుండా ఉత్తర తెలంగాణ  ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పనులపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన తెలంగాణలో కొత్తగా ఎయిర్‌‌పోర్టులపై ఫోకస్ చేసింది రేవంత్‌రెడ్డి. దీనికి సంబంధించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఆపై పర్యవేక్షణ చేస్తోంది. ఇక వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ […]

Ashwagandha: అశ్వగంధ వాడకంపై కేంద్రం నిషేధం.. ఇదీ అసలు కారణం?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

Hyderabad City: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని […]

ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఫైర్.. ఆయన సంకల్పం స్వచ్ఛమైనది కాదు, విషపూరితమంటూ వ్యాఖ్యలు
కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

Minister Uttam Kumar Reddy: గోదావరి నదికి వరదలు వచ్చేలోపు సాయిల్ టెస్టింగ్‌, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌‌ను పరిశీలిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం.. NDSA ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం చేయనుంది […]

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

Kavitha: తెలంగాణ ఎంపీలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు జాతీయ పార్టీలకు తెలంగాణతో బంధం తెగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టారు. మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు సైలెంట్‌గా కూర్చున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎంపీలపై కవిత కామెంట్స్.. బంధం తెగిందని వ్యాఖ్య మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం లోక్ సభలో జరిగిన పరిస్థితులపై నోరు విప్పారు తెలంగాణ జాగృతి […]

Big Stories

×