E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ భేటీ, సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ భేటీ, సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే

Bengaluru: కర్ణాటక అధికార పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లీడర్ షిప్ మారుతుందని ఆ పార్టీ నేతలు ఓపెన్‌గా చెప్పలేదు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఆ దిశగా సాగుతున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం వంటి ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో అధికార ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఖాయమైంది. కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు కర్ణాటకలో నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమైంది. సీఎం పదవికి […]

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, ఆపై నుజ్జు నుజ్జు
భార్యని రూ. 50 వేలకు అమ్మేసిన భర్త.. తీగలాగితే డొంక కదిలింది, గుజరాత్ దారుణమైన ఘటన
బక్రీద్ పండగ వేళ..  మేక ధర రూ. 2.4 లక్షలు, మరొకటి రూ.1.8 లక్షలు, ఎక్కడో తెలుసా?
హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?
బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం..  సీఎం సిద్ధరామయ్య చేతిలో కులగణన నివేదిక, ఆసక్తికర..

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్య చేతిలో కులగణన నివేదిక, ఆసక్తికర..

Bengaluru: కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారనే ఊహాగానాలు నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక కుల గణన నివేదికను సీఎం సిద్ధరామయ్యకు వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను అందజేసింది. అందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు నేషనల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఆ నివేదికలో సారాంశం ఏంటి? కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం సీఎం సిద్దరామయ్యకు కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్.. […]

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు
దేశంలో కొనసాగుతున్న హీట్ వేవ్.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటూ

దేశంలో కొనసాగుతున్న హీట్ వేవ్.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటూ

PM Modi:  దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్టయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచనలు చేశారు. పౌరులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న హీట్ వేవ్ గడిచిన నెల రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ […]

డేటా సెంటర్ల హబ్‍గా భారత్.. ఆపై సెకండ్ ప్లేస్, ముంబైతోపాటు హైదరాబాద్ కూడా
వైసీపీని వెంటాడుతున్న ‘సర్’.. ఆపై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య
Minister Lokesh: టీడీపీ మహానాడులో లోకేష్ ప్రకటన..  మహిళలకు తీపికబురు, 33 శాతం వారికే
సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్.. వైసీపీని టార్గెట్ చేస్తూ, బోథ్ ఆర్ నాట్ సేమ్
Thiruvananthapuram: మాజీ సీఎం విజయన్‌కు కష్టాలు.. ఈడీ దాడులు, కేరళంలో ఏం జరుగుతోంది?
బైజూస్ ఫౌండర్‌కు కష్టాలు.. రవీంద్రన్‌కు భారీ ఎదురుదెబ్బ, ఆపై ఆరునెలల జైలు

Big Stories

Advertisement
×